Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ సౌత్: నగరంలో తొలిరోజు పూజలు అందుకున్న గణనాథుడు

Nizamabad South, Nizamabad | Aug 27, 2025
నిజామాబాద్ నగరంలో వినాయక చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణనాథుని మండపాలకు తరలించిన మండప నిర్వాహకులు ఘనంగా పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు భక్తులచే పూజలు అందుకొనున విజ్ఞేషుడు, తొలిరోజు పూజలను అందుకున్నాడు. స్వామి వారికి మండపాలకు తరలించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us