Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: సింహాచలంలో అప్పన్న స్వామికి సమర్పించిన గోవులను అక్రమంగా తరలించిన వ్యక్తిని అరెస్టు చేసిన గోపాలపట్నం పిఎస్ పోలీసులు

India | Sep 4, 2025
అప్పన్నస్వామికిభక్తులు సమర్పించిన గోవులను అక్రమంగా తర లిస్తున్న వ్యక్తిని గోపాలపట్నం పోలీసులు అదు పులోకి తీసుకున్నారు. సింహాచలానికి చెందిన ఎర్ర శ్రీనివాసరావు మూడు గోవులు అదృశ్యమై నట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోడవరం మండలం, కండే పల్లి గ్రామానికి చెందిన ఆడారి రామచంద్రనా యుడు(24)ను అదుపులోకి తీసుకుని విచారిం చగా నేరం అంగీకరించినట్టు గురువారం గోపాలపట్నం పిఎస్ పోలీసులు పబ్లిక్ ప్రతినిధికి తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us