Download Now Banner

This browser does not support the video element.

గంగాధర నెల్లూరు: SR పురంలో పట్టపగలే ఇంట్లోకి చొరబడి 40 గ్రాముల బంగారం, కేజీ వెండి, రూ.30 వేల నగదు అపహరించిన దొంగలు

Gangadhara Nellore, Chittoor | Aug 24, 2025
SRపురంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. గంగమ్మ గుడి గ్రామానికి చెందిన చిట్టిబాబు నాయుడు ఇంట్లోకి చొరబడిన దుండగులు 40 గ్రాముల బంగారం, కేజీ వెండి, రూ.30 వేల నగదు దోచుకెళినట్లు బాధితుడు వాపోయాడు. ఈ మేరకు ఆయన ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us