Download Now Banner

This browser does not support the video element.

బదిలీ అయినా సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ను కలిసిన పరిటాల శ్రీరామ్ చిలకం మధుసూదన్ రెడ్డి.

Dharmavaram, Sri Sathyasai | Sep 13, 2025
సత్యసాయి జిల్లా కలెక్టర్ గా ఉన్న టీఎస్ చేతన్ బదిలీ కావడంతో ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి శనివారం ఆయనను కలిసి శాలువాతో సన్మానించి వీడ్కోలు పలికారు.
Read More News
T & CPrivacy PolicyContact Us