Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై వేడకొలవలతో దాడి

Rajendranagar, Rangareddy | Sep 13, 2025
షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై వేట కొడవళ్లతో ఇద్దరు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కేశంపేట రోడ్డులో పృథ్వీరాజ్ అనే వ్యక్తిపై ఇద్దరు దుండగులు వేట కొడవళ్లతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన పృథ్వీరాజ్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దుండగుల్లో ఒకరిని నందీశ్వర్గా గుర్తించామని, మరొకరిని గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us