Download Now Banner

This browser does not support the video element.

అధిక వరకట్న వేధింపుల ఘటనలో ఫిర్యాదు మేరకు కేసు నమోదు

Kadiri, Sri Sathyasai | Oct 8, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని దేవం వీధికి చెందిన మహిళకు కొత్తచెరువుకు చెందిన మహర్షి అనే వ్యక్తితో ఏడో నెల క్రితం వివాహమైంది. అయితే అధిక వరకట్నం తీసుకురమ్మని ఆమెను వేధిస్తుండడంతో బుధవారం ఆమె కదిరి పట్టణ పోలీస్ స్టేషన్లో భర్తతోపాటు అత్తమామలు, ఆడపడుచుపై ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసినట్టు కదిరి పట్టణ సిఐ నారాయణరెడ్డి బుధవారం తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us