Download Now Banner

This browser does not support the video element.

ధర్మవరంలో వినాయక మండపాలు సందర్శించిన మంత్రి సత్యకుమార్ & జనసేన నేత చిలకం

Dharmavaram, Sri Sathyasai | Aug 27, 2025
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి బుధవారం ధర్మవరం పట్టణంలో వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలను సందర్శించిపూజలు నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us