ఎమ్మిగనూరులో ఎరువుల దుకాణాలలో తనిఖీలు..ఎమ్మిగనూరు పట్టణంలో ఎరువుల దుకాణాలపై అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు.కమిటీ రోడ్లోని సాయిరామ్ ఫర్టిలైజర్స్ను మండల వ్యవసాయ అధికారి శివశంకర్, టౌన్ ఎస్ఐ మధుసూదన్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీలర్లు లైసెన్స్లు షాపుల్లో ప్రదర్శించాలి, ధృవీకృత కంపెనీల ఎరువులు మాత్రమే విక్రయించాలి, బిల్లు బుక్కులు, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.