Download Now Banner

This browser does not support the video element.

గిద్దలూరు: కంభం పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు సిబ్బందికి వ్యాయామం ప్రాముఖ్యతను వివరించిన సీఐ మల్లికార్జున

Giddalur, Prakasam | Aug 24, 2025
ప్రకాశం జిల్లా కంభం సర్కిల్ సీఐ మల్లికార్జున వ్యాయామ ఉపాధ్యాయుడి అవతారమెత్తరు. ఆదివారం పోలీసు సిబ్బందితో కలిసి మొదట సైక్లింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఐ మల్లికార్జున తర్వాత కంభం పోలీసు స్టేషన్ ఆవరణలో యోగాసనాలు వేయించారు. నిరంతరం వ్యాయామం చేయడం వల్ల కలుగు ప్రయోజనాలను వారికి వివరించారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో సైక్లింగ్ మరియు వ్యాయామం చేయడం వల్ల కలుగు ప్రయోజనాలను వివరించినట్లు సిఐ మల్లికార్జున తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us