Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గోనెగండ్ల పశు వైద్యశాల శిథిలవస్థకు చేరుకున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ స్థానిక రైతులు ఆవేదన...

Yemmiganur, Kurnool | Aug 23, 2025
ఎమ్మిగనూరుb: శిథిలావస్థలో గోనెగండ్ల పశువైద్యశాల.. రైతుల ఆవేదన గోనెగండ్ల ప్రాంతీయ పశువైద్యశాల నిత్యం నోరులేని మూగజీవాలకు సేవలందిస్తోంది. అయితే ఈ భవనం శిథిలావస్థకు చేరి వర్షం పడినప్పుడల్లా మందులు తడిసి ముద్దవుతున్నాయని రైతులు వాపోతున్నారు. రైతు ఎస్ఎన్ మాబు వలి మాట్లాడుతూ.. కర్నూల్-ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై కొత్త భవనం నిర్మించి పశుసంపదను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us