Download Now Banner

This browser does not support the video element.

నసురుల్లాబాద్: సంగెం తండాకు చెందిన బాలుడు పాముకాటుతో మృతి

Nasurullabad, Kamareddy | May 21, 2025
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో పాముకాటుతో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగెం తండాకు చెందిన డేగవత్ అశోక్ కొడుకు రిషికుమార్ ఇంట్లో ఆడుకుంటుండగా పాము కాటు వేసింది. దీంతో బాలుడిని హుటాహుటిన నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us