Download Now Banner

This browser does not support the video element.

గరుగుబిల్లి మండలం తోటపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించిన శక్తి టీం సభ్యులు

Kurupam, Parvathipuram Manyam | Sep 11, 2025
పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శక్తి టీం సభ్యులు ఎల్.శ్రీనివాసరావు, నిర్మల తదితరులు గురువారం సైబర్ క్రైమ్, ఈ వ్ టీజింగ్, శక్తి యాప్, గుడ్ టచ్ బాడ్ టచ్ తదితర వాటిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శక్తి యాప్ ను అత్యవసర సందర్భాలలో వినియోగించాలని కోరారు. దానిపై అవగాహన కల్పించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us