Download Now Banner

This browser does not support the video element.

అంబర్‌పేట: అంబర్‌పేటలో మూసీ నిద్ర కార్యక్రమంను ముగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి

Amberpet, Hyderabad | Nov 17, 2024
మూసీ నిద్ర కార్యక్రమం ను ముగించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని .. వారి ఇల్లు కూల్చి వేసి అక్కడ నుంచి తరలిస్తామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇల్లను కూల్చేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us