Download Now Banner

This browser does not support the video element.

తణుకు: దువ్వలో రూ.70 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

Tanuku, West Godavari | Jun 8, 2025
తణుకు మండలం దువ్వలో వేంచేసిన వేణుగోపాల స్వామి వారి ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ.70 లక్షల వ్యయంతో కాలక్షేప మండపంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us