Download Now Banner

This browser does not support the video element.

అన్నవరం నుంచి పోతురెడ్డిపల్లి వెళ్లే రోడ్డులో అట్టల ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్ధాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు

Nuzvid, Eluru | Aug 27, 2025
ఏలూరు జిల్లా నూజివీడు మండలం అన్నవరం నుండి పోతిరెడ్డిపల్లి వెళ్లే ప్రధాన రహదారి లో అట్టల ఫ్యాక్టరీ నుండి వ్యర్ధాలు బయటకు విడుదల చేయడం వల్ల రైతులకు పంట నష్టం వాటిల్లుతుందని అలాగే చెరువులో చేపలు మృతి చెందుతున్నట్లు పశువులకు త్రాగునీరు కలుషితమై రోగాల బారిన పడుతున్నాయని గ్రామంలో గ్రామస్థలం వ్యర్ధాలు బయటకు వదల వద్దని యజమానులకు తెలియపరిచిన పట్టించుకోవడంలేదని స్థానికులు బుధవారం నాలుగు గంటల 30 నిమిషాల సమయం లో ఆవేదన వ్యక్తం చేశారు అధికారులకు పలమాలు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అట్టల ఫ్యాక్టరీ నుండి వ్యర్ధాలు బయటకు విడుదల చేయకుండా చర్య
Read More News
T & CPrivacy PolicyContact Us