Download Now Banner

This browser does not support the video element.

కోదాడ: కోదాడ నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులపై మంత్రి సమీక్ష

Kodad, Suryapet | Sep 21, 2025
విద్య,వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ కార్పొరేట్ కు దీటుగా మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.గురువారం కోదాడ పట్టణంలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు
Read More News
T & CPrivacy PolicyContact Us