Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: దసరా కానుకగా PRC, IR, పెండింగ్ DAలు ప్రకటించాలని నారా చంద్రబాబుకి విజ్ఞప్తి చేసిన పిడిఎఫ్ ఎమ్మెల్సీ గోపి మూర్తి

Bhimavaram, West Godavari | Sep 20, 2025
దసరా కానుకగా పెండింగ్లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల పీఆర్సీ, ఐఆర్, డీఏలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి. గోపిమూర్తి కోరారు. భీమవరంలో శనివారం ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదల చేయాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us