Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: కంసాన్పల్లి లో సీసీ కెమెరాలు ప్రారంభించిన శంషాబాద్ డిసిపి రాజేష్

Rajendranagar, Rangareddy | Aug 30, 2025
ఫరూఖ్నగర్ మండలం కంసాన్పల్లిలో ఫరూఖ్నగర్ మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి దాదాపు రూ.3 లక్షల 50 వేల సొంత ఖర్చులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. శంషాబాద్ డీసీపీ రాజేశ్ సీసీ కెమెరాలు ప్రారంభించారు. గ్రామంలో అక్రమాలు, దోపిడీలను అరికట్టే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నిఘా వ్యవస్థతో గ్రామం సురక్షితంగా ఉంటుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us