Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రేవేటికరణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ

India | Aug 23, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ప్రైవేటీకరణ చేస్తుండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడడం లేదని ఎమ్మెల్సీ బొత్స్య సత్యనారాయణ అన్నారు విశాఖ లా సన్స్ బై కాలనీ ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో శనివారము నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ తొలగించారని ప్రజా సమస్యల కొరకు ప్రతిపాదన రూపొందించి జిల్లా కలెక్టర్ ను కలుస్తామన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us