Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: శ్రీరాజరాజేశ్వర జలాశయం మిడ్ మానేరు నుండి18 గేట్లద్వారానీటినివిడుదలచేసిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన అధికారులు

Sircilla, Rajanna Sircilla | Aug 28, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక వద్ద గల శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుండి 18 గేట్లు ద్వారా నీటి విడుదల చేసిన అధికారులు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు నుండి అలాగే మూలవాగు మానేరు వాగుల నుండి శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి వరద నీరు బారీగా శ్రీ రాజరాజేశ్వర జలాశయం మిడ్ మానేరులోకి చేరుతుండటం తో అధికారులు శ్రీ రాజరాజేశ్వర జలాశయం 18 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us