Download Now Banner

This browser does not support the video element.

తాడికొండ: రాష్ట్ర అభివృద్ధి వెనక ఎంతోమంది ప్రజాప్రతినిధులు కృషి ఉంది: కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్

Tadikonda, Guntur | Aug 23, 2025
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయిన సందర్భంగా ఈ అభివృద్ధి వెనుక ఎంతో మంది ప్రజాప్రతినిధుల కృషి ఉందని పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం అన్నారు. తాడికొండలో జరిగిన స్త్రీ శక్తి విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ రాజధానిలో ఏర్పాటు చేసిన ప్రతి శిలాఫలకం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగిందని తెలిపారు. వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి చెబితే వారికి సలాం కొడతానని ఆయన పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us