షాద్నగర్ నియోజకవర్గం లోని ఫరూక్నగర్ మండలంలో అలికను బొల్లేరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం షాద్నగర్లోని అన్నారం తండా లో ఈ యొక్క ఘటన జరిగింది. ఇంటి ముందు నిలిచిన్న బాలికను బొలెరో వాహనం ఢీకొనడంతో బాలిక మృతి చెందింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.