Download Now Banner

This browser does not support the video element.

తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఒంగోలు కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా, లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరిక

Ongole Urban, Prakasam | Sep 2, 2025
తమ సమస్యలు తక్షణం పరిష్కరించాలంటూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద మంగళవారం రైతులు ధర్నా చేశారు.కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో నేతలు మాట్లాడుతూ రైతుల సమస్యలు పాలకులకు పట్టడం లేదని విమర్శించారు.ఒక్కో పంటను పండించే రైతు ఒక్కో రకం సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు.పత్తిపై దిగుమతి సుంకం రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రస్థాయి ఆందోళన చేపడతామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us