Download Now Banner

This browser does not support the video element.

ఆమనగల్: ఆమనగల్ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది

Amangal, Rangareddy | May 24, 2024
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ప్రాంతంలో శ్రీశైలం - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మృతుల వివరాలను పోలీసు అధికారులు వెల్లడించారు. వారిని ఎల్బీనగర్, హస్తినాపురం వాసి బండారి శివకృష్ణ, బాలాపూర్ వాసి నిఖిల్, బైరమల్ గూడా వాసి బొర్రా మందీప్ గా పోలీసు అధికారులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us