Download Now Banner

This browser does not support the video element.

ములుగు: మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా పనులు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

Mulug, Mulugu | Sep 11, 2025
మేడారం జాతరకు సంబంధించిన పనులను అన్ని శాఖల అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి నివేదిక అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. నేడు గురువారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు తాడ్వాయి మండలం మేడారంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో జరిగిన మహా మేడారం జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేయాలన్నారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us