Download Now Banner

This browser does not support the video element.

నరసాపురం: నరసాపురం రూరల్ కార్యాలయాన్ని సందర్శించిన ఏలూరు రెంజ్ ఐజి జి.వి.జి అశోక్ కుమార్

Narasapuram, West Godavari | Aug 28, 2025
నరసాపురం రూరల్ కార్యాలయాన్ని గురువారం ఏలూరు రెంజ్ ఐజి జి.వి.జి అశోక్ కుమార్ సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఎస్పీ అద్నాన్, డీఎస్పీ శ్రీ వేద, సీఐ దుర్గ ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యాలయంలో పలు కేసులకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us