తిరుపతి జిల్లా గూడూరు మండలంలో టిడిపిలోకి భారీగా చేరికలు జరిగాయి ఈ సందర్భంగా టిడిపి మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ మీడియాతో మాట్లాడారు వైసీపీకి పతనం ప్రారంభమైందని 2024 లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుంటారని యువత తెలపడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు