Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: ట్రంప్ సంకల నుండి దేశాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో పాల్వంచ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన

Kothagudem, Bhadrari Kothagudem | Sep 2, 2025
ట్రంప్ సుంకాలతో దేశాన్ని రక్షించుకుందామని, సుంకాల ఫలితం పలు రంగాలపై పెను ప్రభావం పడుతుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి అన్నారు.. మంగళవారం సిఐటియు పాల్వంచ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అల్లూరి సెంటర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు.. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడారు..
Read More News
T & CPrivacy PolicyContact Us