Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: ప్రజలకు రుణాలను అందజేసి స్వసక్తితో ఎదిగేలా బ్యాంకుల్లో కృషి చేయాలి: కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్

Guntur, Guntur | Sep 6, 2025
కేంద్ర సహాయమంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం శనివారం ఏర్పాటు చేశారు. కలెక్టర్ నాగలక్ష్మి అధ్యక్షతన శంకరన్ కాన్ఫరెన్స్ హాలులో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ బ్యాంకర్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు రుణాలు అందజేసి అందరూ స్వశక్తితో ఎదిగేలా బ్యాంకర్లు కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, అహ్మద్ నసీర్
Read More News
T & CPrivacy PolicyContact Us