Download Now Banner

This browser does not support the video element.

ములుగు: చిన్నబోయినపల్లి వద్ద అవసరం లేకున్నా వే బ్రిడ్జి కాంటాపై లారీలు ఎక్కించి డబ్బులు వసూలు చేస్తున్నారని డ్రైవర్ల నిరసన

Mulug, Mulugu | Sep 11, 2025
ఇసుక లారీల వద్ద అక్రమ వసూళ్లతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని గురువారం ఉదయం డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఏటూరునాగారం-పస్రా వరకు చెక్పోస్టులు, వే-బ్రిడ్జిల వద్ద అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. చిన్నబోయినపల్లి వద్ద అవసరం లేకున్నా ఓవర్ లోడ్ ఉందంటూ లారీ కాంటాపై ఎక్కిస్తున్నారని దీంతో తాము అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us