Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: విశాఖ రైల్వే స్టేషన్ మీదుగా మహారాష్ట్రకు 6 కిలోల గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

India | Aug 21, 2025
విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో సాధారణ తనిఖీలలో భాగముగా, విశాఖపట్నం జి ఆర్ పి ఇన్స్పె క్టర్ సి హెచ్ ధనంజయనాయుడు ఆద్వర్యం లో GRP, RPF సంయుక్తంగా గురువారం సిబ్బంది తో కలిసి విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం లలో ముమ్మర తనికీలు చేస్తుండగా బూలందసహార్ జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కు చెందినఅజయ్,ను విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీదుగా గంజాయి ని కళ్యాణ్, మహారాష్ట్ర కు అక్రమముగా రవాణా చేయుచుండగా అతనిని అదుపులోకి తీసుకొని, అతని నుండి Rs.30,000/- విలువగల 06 కేజీల గంజాయి ని సీజ్ చేసి, అరెస్ట్ చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us