Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: రైతులకు సకాలంలో ఎరువులు అందించటంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది: మాజీమంత్రి సీదిరి అప్పలరాజు

Srikakulam, Srikakulam | Sep 6, 2025
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతాంగానికి తీవ్ర ఇబ్బందులు పెడుతుందని నిరసిస్తూ పలాస వైకాపా కార్యాలయం ఎదుట మాజీమంత్రి అప్పలరాజు తన అనుచరులతో కలిసి శనివారం సాయంత్రం ఫ్లాకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు సకాలంలో ఎరువులు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయిందని, గిట్టుబాటు ధర లేక రైతులు రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గుర్తు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us