Download Now Banner

This browser does not support the video element.

మున్వర్ అలీషా ఖాద్రీ దర్గా భూవివాదంలో ఇరు వర్గాలు ఘర్షణ ఒకరి పరిస్థితి విషమం.

Madanapalle, Annamayya | Sep 6, 2025
అన్నమయ్య జిల్లా. మదనపల్లెనియోజకవర్గం. రామసముద్రం మండలం. రాగి మాకుల పల్లె క్రాస్ వద్ద గల మున్వార్ అలీషా ఖాదిరి దర్గా భూ వివాదంలో ఇరువర్గాలు శనివారం గొడవపడ్డారు. ఈ గొడవలో ముబీనాబీ. 45 సంవత్సరాలకు త్రివ గాయాలయ్యాయి. గొడవలో గాయపడ్డ ముబీనాబీని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు రామసముద్రం పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us