Download Now Banner

This browser does not support the video element.

పరకాల అమరధామంలో అమరవీరులకు నివాళులు అర్పించిన బిజెపి శ్రేణులు

Parkal, Warangal Urban | Sep 2, 2025
నిజాం  నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడి నిజాం తూటాలకు బలై మరో జలియన్ వాలాబాగ్ ఉదంతం గుర్తు చేసుకునే విధంగా సెప్టెంబర్ 2న పరకాల ప్రాంతం రక్తసిక్త మైంది .ఎంతోమంది వీరుల ప్రాణాలను తుపాకీ తూటాలకు  అత్యంత కిరాతకంగా బలి తీసుకున్న రోజును  గుర్తు చేసుకుంటూ ,అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు బిజెపి నాయకులు హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని అమరధామంలో బిజెపి ఆధ్వర్యంలో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు బిజెపి నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పా
Read More News
T & CPrivacy PolicyContact Us