Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: తమ ఆస్తిని ఆక్రమించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. స్థానిక పెందుర్తి బాధితుల ఆరోపణ..

India | Aug 25, 2025
విశాఖ స్థానిక జీవీఎంసీ పెందుర్తి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ బిల్డర్ పై చర్యలు తీసుకోవాలని కసిరెడ్డి సత్యవతి అన్నారు. ఈమేరకు విశాఖ ద్వారకా నగర్ పవర్ గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మీడియాతో మాట్లాడారు. 2023 మార్చి 25 న పెందుర్తి ప్రాంతం ప్రకాష్ నగర్ లో ఉన్నటువంటి మూడు అంతస్తులు భవనము 158 గజాల ఆస్తిని బిల్డర్ విక్రయించేందుకు అగ్రిమెంట్ చేసుకున్నానని అగ్రిమెంట్ సమయంలో ఐదు లక్షలకు నగదు తీసుకున్నానని, అయితే అగ్రిమెంట్ మాత్రమే 15 లక్షలకు చేసి ఉన్నారని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us