Download Now Banner

This browser does not support the video element.

పట్టణ సీఐ ఆధ్వర్యంలో వైరు దొంగతనం చేసే ముఠాను అరెస్ట్ :లక్ష రూపాయల నగదు మూడు సెల్ ఫోన్లు బైక్ ఫోర్ వీలర్ వాహనం స్వాధీనం

Nandikotkur, Nandyal | Aug 24, 2025
నంద్యాల జిల్లా నందికొట్కూరు రైతుల పొలాల్లో బోర్ల దగ్గర వైర్లు దొంగతనం చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు రైతుల బాధ చూడలేక వైర్లు పోతుంటే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో ఒక ఛాలెంజ్ గా తీసుకుని కరెంటు వైర్లను దొంగతనం చేస్తూ ఉండగా రెడ్ హ్యాండ్ గా పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు, నందికొట్కూరు నియోజకవర్గం లో బోర్ల దగ్గర ఉన్న కరెంటు వైర్లను మహారాష్ట్రకు చెందిన ముఠాలను పట్టుకొని వారి దగ్గర నుండి మూడు సెల్ ఫోన్లు ఒక బైకు ఒక ఫోర్ వీలర్ వెహికల్ లక్ష రూపాయలు అమౌంట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదుచేసి ఆదివారం రిమాండ్ కు తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us