పలమనేరు: ముసలిమడుగు ఎలిఫెంట్ కార్యాలయం వద్ద బుధవారం అధికారులు అందించిన సమాచారం మేరకు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఎలిఫెంట్ క్యాంప్ లోని ఏనుగులకు పూజలు చేస్తుండగా రిటైర్డ్ రేంజర్ రఘునాథ్ పై ఓ ఏనుగు తొండంతో విసిరి కొట్టగా ఆయన కింద ప్రతి గాయాల పాలయ్యాడు. దీంతో వెంటనే పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రాణాపాయం తప్పిందని తెలిపారు కాగా ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.