Download Now Banner

This browser does not support the video element.

ఖైరతాబాద్: ఆర్టీసీ సేవలను ప్రతి గడపకు చేర్చడమే లక్ష్యం : బాగ్లింగంపల్లిలో ఆర్టీసీ ఎండీ సజ్జనర్

Khairatabad, Hyderabad | Sep 13, 2025
టీఎస్ఆర్టీసీ సేవలను ప్రతి గడపకు చేర్చడమే సంస్థ లక్ష్యమని ఎండీ వీసీ సజ్జనార్ ఐపీఎస్ అన్నారు. బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో జరిగిన రాష్ట్ర స్థాయి విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక బాధ్యతగా చేపట్టిన యాత్రాదానం కార్య క్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. త్వరలో అయోధ్య, వారాణాసి తదితర పుణ్యక్షేత్రాల టూర్ ప్యాకేజీలు ప్రకటిస్తామని తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us