ఉమ్మడి విశాఖ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో( రజక ఆకాంక్ష సభ ప్రభుత్వ పథకాల అవగాహన కార్యక్రమం) సిరిపురం వుడా చిల్డ్రన్ ఏరీనా లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు సత్య కుమార్ గారు, పార్థసారథి ఎమ్మెల్యేలు, చైర్మెన్ లు,, డైరెక్టర్ లు, వివిధ హోదాలలో ఉన్న ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజకుల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను మాట్లాడారు....