Download Now Banner

This browser does not support the video element.

చింతవరం సమీపంలో గొఱ్ఱెల మందపైకి దూసుకెళ్లిన లారీ , 10 గొర్రెలు మృతి...

Venkatagiri, Tirupati | Sep 26, 2025
తిరుపతి జిల్లా , చిల్లకూరు మండలం, చింతవరం సమీపంలో గొర్రెల మందపై గ్రావెల్ లారీ దూసుకెళ్లింది. మేఘ కంపెనీకి చెందిన గ్రావెల్ లారీ మద్యం మత్తులో అధిక లోడ్ తో వెళుతూ, గొర్రెల మందను ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 గొర్రెలు మృతి చెందగా , మరో 10 గొర్రెలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ని కంపెనీ ప్రతినిధులు అక్కడనుండి తప్పించారు. ఘటనాస్థలికి చేరుకున్న గ్రామస్తులు లారీని ఆపేసి ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకు లారీలను కదలనివ్వమని గ్రామస్తుల నిరసన చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us