Download Now Banner

This browser does not support the video element.

దంతాలపల్లి: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పెద్ద ముప్పారం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళన

Danthalapalle, Mahabubabad | May 29, 2025
మహబూబాబాద్ జిల్లా: దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామ కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన. తక్షణమే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్..
Read More News
T & CPrivacy PolicyContact Us