Install App
newsd537
This browser does not support the video element.
ఖైరతాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో కంకరపై నడుచుకుంటూ బోర్లపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
Khairatabad, Hyderabad | Aug 28, 2025
మల్కాజిగిరి మరియం దయ్యందీ నగర్ రైల్వే స్టేషన్ల మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తి కంకర పై నడుచుకుంటూ కిందపడి బోర్లపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.108 సిబ్బంది వైద్య పరీక్షలు చేసి మృతి చెందినట్లు ధ్రువీకరించారని రైల్వే పోలీసులు తెలిపారు
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!