Download Now Banner

This browser does not support the video element.

మఖ్తల్: బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...

Makthal, Narayanpet | Aug 31, 2025
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజవర్గ బిఆర్ఎస్ పార్టీమాజీ ఎమ్మెల్యే తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గం లో సకాలంలో రైతులకు యూరియా అందించడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులపై మండిపడ్డారు బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో యూరియా కొరత రాకుండా చూసామని వెన్నెముక్కలాంటి రైతులను ఆదుకున్న ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంటూ ఆయన తెలిపారు.. వచ్చే స్థానికల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us