Download Now Banner

This browser does not support the video element.

మంగళగిరి: తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో ఆంధ్రరత్న ఎత్తిపోతల పథకానికి మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో మరమ్మత్తులు

Mangalagiri, Guntur | Aug 28, 2025
మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులతో మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలోని ఆంధ్రరత్న ఎత్తిపోతల పథకానికి రూ.8.5 లక్షలతో మరమ్మతులు గురువారం చేయించారు. తుప్పుపట్టిన 150 హెచ్పీ మోటార్లకు మరమ్మతులు చేపట్టారు. మంత్రి ఆదేశాలతో స్థానిక కూటమి నాయకులు గురువారం నూతన మోటార్లను ప్రారంభించి సాగునీటిని విడుదల చేశారు.దీనితో రైతులు, స్థానికులు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us