సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ప్రజల వద్ద నుండి 126 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ప్రజావాణిలో తమ సమస్యలు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో అర్జీలు స్వీకరించిన అనంతరం ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ప్రజావాణి కి మొత్తం 125 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, వేములవాడ ఆర్డిఓ రాధాబాయి, జడ్పి సీఈవో వినోద్ కుమార్, డిఆర్డిఓ శేషాద్రి, జి