Download Now Banner

This browser does not support the video element.

ధర్మవరం ఎన్డీఏ కార్యాలయం వద్ద నరేంద్ర మోడీ నిర్మల సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేకం

Dharmavaram, Sri Sathyasai | Sep 6, 2025
కొన్ని రకాల వస్తువులపై జిఎస్టిని తగ్గించినందుకు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు ధర్మవరం బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us