Download Now Banner

This browser does not support the video element.

చెన్నాపురంలో వాగు దాటుతూ పూచిక పాడు గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు గల్లంతు నిర్ధారించిన పోలీసు అధికారులు

Eluru Urban, Eluru | Sep 13, 2025
జీలుగుమిల్లి మండలం పూచికపాడు గ్రామానికి చెందిన ఏడుగురు మహిళలు అశ్వరావుపేట వద్ద చెన్నాపురం సమీపంలో వాగు దాటే సమయంలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు. వారిలో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన ఇద్దరు గల్లంతు కావడంతో జీలుగుమిల్లి, అశ్వరావుపేట పోలీసులు, NDRF సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినట్లు జీలుగుమిల్లి CI వెంకటేశ్వరరావు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us