Download Now Banner

This browser does not support the video element.

పటాన్​​చెరు: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

Patancheru, Sangareddy | Sep 11, 2025
2 బైక్లు ఢీకొన్న ఘటన జిన్నారం మున్సిపల్ కేంద్రంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మున్సిపల్ పరిధిలోని దాదిగూడెం గ్రామానికి చెందిన నర్సింగ్రావు సుల్తాన్పూర్ లోని ఓ పరిశ్రమ లో విధులు నిర్వహించేందుకు బైక్పై వెళ్లాడు. శివాజీ స్టేడియం వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ను అదుపుతప్పి ఢీకొట్టాడు. ప్రమాదంలో నర్సింగారావు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై హనుమంతు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us