Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: సంగారెడ్డిలో నిబంధనలకు విరుద్ధంగా ఆదివారం తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాల : నోటీసులు జారీ చేసిన ఎంఈఓ

Sangareddy, Sangareddy | Aug 24, 2025
సంగారెడ్డి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల ఆదివారం తరగతులు నిర్వహిస్తుండడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. సంఘటన స్థలానికి ఎంఈఓ విద్యాసాగర్ చేరుకొని తరగతులు మూసివేయాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పాఠశాలకు నోటీసులు జారీ చేసినట్లు ఎంఈఓ వివరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us