Download Now Banner

This browser does not support the video element.

ఎంజిఎంలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు విద్యార్థి మృతదేహం అప్పగింత

Warangal, Warangal Rural | Sep 11, 2025
ఈరోజు హనుమకొండలోని తేజస్వి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి జయంత్ వర్ధన్ అనే బాలుడు స్కూల్లో గుండెపోటుతో మృతి చెందగా పోస్ట్ మార్టం అనంతరం జయంత్వర్ధన్ తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించారు ఎంజీఎం పోస్టుమార్టం సిబ్బంది.
Read More News
T & CPrivacy PolicyContact Us